మెదక్
గ్రామ సమస్యల పరిష్కారానికి సెగల్ ఫౌండేషన్ హామీ – హకీంపేట్ గ్రామంలో కార్యక్రమం…
మెదక్ జిల్లా మాసాపేట మండలంలోని హకీంపేట్ గ్రామంలో సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెగల్ ఫౌండేషన్ ప్రతినిధులు తేజేంద్ర, సాయి కిషోర్ మరియు ప్రవీణ్ కుమార్....
వైన్స్ షాప్లో వ్యక్తి మృతి…..
మెదక్ జిల్లా, అక్టోబర్ 26: చిన్న శంకరంపేట్ మండలం ఆర్.గవలపల్లి ఎక్స్ రోడ్లో ఉన్న శ్రీ రేణుక మాత వైన్స్ పర్మిట్ షాప్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబాజీపేటకు చెందిన వెంకటేష్ (36)....
హైదరాబాద్ ఔటర్ రింగ్ పై కారులో మంటలు….
హైదరాబాద్:అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పై ఓ కారులో మంటలు చెలరేగాయి, స్థానికుల వివరాల ప్రకారం....
రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్….
పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఎ9 న్యూస్, చేగుంట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్....
మెదక్ మండలం పాతూర్ గ్రామంలో మంగళవారం…..
అల్లుడు కుమార్ (39) అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట వాసి అయిన కుమార్, పాతూర్ కు చెందిన నిర్మలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.....
పోలీస్ అమరవీరుల దినోత్సవం …
పోలీసు అమరవీరుల దినోత్సవం (Police Commemoration Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించబడుతుంది. ఈ రోజు, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకునే పవిత్ర రోజు. దేశంలోని....
స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పేకాటరాయులపై మెరుపు దాడులు….
ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 21: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి....
కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి….
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,అక్టోబర్ 19: అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో నిన్న శనివారం నాడు ఒక కేసు విషయంలో పోలీసులు నేరస్తుల్ని....
బీసీ బందు పిలుపుకు-నిరుపేద హక్కుల సాధన సమితి కమిటీ సంపూర్ణ మద్దతు….
సిద్దిపేట మూర్తి ఆగి రెడ్డి జిల్లా కన్వీనర్ వెల్లడి. ఎ9 న్యూస్ సిద్దిపేట అక్టోబర్ 17 ప్రియమైన ప్రజలారా ,స్వామిక వాదులారా! 17 -10 -2025. న జరగబోయే ” బీసీ బందుకు....
మెదక్ జిల్లా అగ్రహారం, గవ్వలపల్లిలో తాగునీటి కొరత – ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….
మెదక్: అగ్రహారం మరియు గవ్వలపల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి నెల....
















