మెదక్
కనీస వేతనం రూ.20 వేలు చేయాలంటూ ఐకెపి వివోఏల 13వ రోజు సమ్మె…..
ఐకెపి వివోఏల 13వ రోజు సమ్మె కొనసాగింపు…. చిన్న శంకరంపేట మండలంలో ఐకెపి వివోఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 13వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని....
జంగరాయి గ్రామంలో ధాన్యం కొనుగోలు నిలిపివేత.. వర్షానికి తడిసిన వరిపై రైతుల ఆవేదన…..
జంగరాయి గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయిందని రైతు పడాల శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ....
హకీంపేట్లో రైతుల రాస్తారోకో.. ఐకేపీకి లారీలు రాక ధాన్యం నిల్వలు పెండింగ్…..
మెదక్ జిల్లా లోని మాసాపేట మండల్ పరిధిలో ఉన్న హకీంపేట్ గ్రామం వద్ద తూప్రాన్ బైపాస్ నుంచి నర్సాపూర్కు వెళ్లే రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఐకేపీ కేంద్రానికి ధాన్యం తరలించేందుకు లారీలు....
సునీత లక్ష్మి రెడ్డి బొమ్మరం ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం పరిశీలన.. రైతుల ఆవేదనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే….
ఈరోజు మాసాయిపేట మండలం పరిధిలోని బొమ్మరం గ్రామం లో, సునీత లక్ష్మి రెడ్డి ఐకేపీ సెంటర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని చూసి ఆమె తీవ్ర....
నివ్వరపోయిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ….
ఎ9 న్యూస్ :మాసాయిపేట ,మే, 25: మాసాయిపేట మండలం నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొనుగోలు కేంద్రం సెంటర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా రైతులు ఆవేదనతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న రైతుల....
*మా తండ్రి కొనుగోలు చేసిన భూమి, మేము కాస్తులోఉన్న భూమిని అక్రమంగా తన పేరున ఎక్కించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి….
ఎ9 న్యూస్, మాసాయిపేట, మే 24: మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని పోతినపల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య తండ్రి,కీ.శే. పెంటయ్య ,ఎస్సీ (మాదిగ), గ్రామం పోతినపల్లి, మా తండ్రి పెంటయ్య మా....
మెదక్లో ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి..
రూ.25 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత….. మెదక్ జిల్లా ,నర్సాపూర్ డివిజన్లో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ వలలో చిక్కాడు. అధికారిక పనికి సంబంధించి లంచం డిమాండ్....
బొమ్మరం చౌరస్తా జాతీయ రహదారి 44వ హైవేపై రైతులు మహిళలు ధర్నా రాస్తారోకో…..
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, మే, 20: వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ నాగసానిపల్లి, బొమ్మరం, మహిళలు వృద్దులు పురుషులు అందరూ ఐక్యంతో కలిసి కదలి రావడంతో, చుట్టుపక్కల గ్రామాల నివ్వరు పోయారు.....
తూప్రాన్లో కాంగ్రెస్లో వర్గ విభేదాలు బహిర్గతం….
నర్సారెడ్డికి నిరసన సెగ…. ఎ9 న్యూస్, తూప్రాన్, మే 20: తూప్రాన్ మండలం కిష్టపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కార్యక్రమానికి వచ్చిన గజ్వేల్....
నాగసంపల్లిలో ఉపాధి హామీ కార్మికులకు సేవా కార్యక్రమం….
ఉపాధి హామీ పనుల వద్ద కార్మికులకు రాగి జావా అందించిన కుక్కదువ్వు రవి…. మాసాయిపేట మండలంలోని నాగసంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కార్మికులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు....











