తెలంగాణ
గ్రామ సమస్యల పరిష్కారానికి యువ శక్తి…
మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండలం గవ్వలపల్లి అగ్రహారం గ్రామ 9వ వార్డ్ మెంబర్ మొదటి నామినేషన్ వేసిన వ్యక్తి సిరిమిల్లా నరేష్ యాదవ్. యువ నాయకుడు ప్రజల సమస్య పై పోరాడుతూ ప్రశ్నించే....
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు….
జక్రాన్ పల్లి మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రత్యేక తనికీలు నిర్వహిస్తాం – ఎస్సై మహేష్. A9 న్యూస్ ప్రతినిధి: గ్రామ పంచాయతి ఎన్నికల నేపధ్యంలో జక్రాన్ పల్లి పరిధిలోని పోలీసులు తనిఖీలు మరింత....
పడకల్ తాండ వద్ద కారు ప్రమాదం….
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్లే క్రమంలో రహదారిపై గుర్తు తెలియని వాహన దారుడు కారకు అడ్డు రావడంతో వాహన దారున్ని తప్పించే....
తెలంగాణలో తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ…….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హంకాంగ్ తరవాత ప్రపంచంలోనే రెండో....
ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం లు….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ....
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి…
ఖమ్మం జిల్లా డిసెంబర్03 ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, అతి వేగం ముగ్గురు ప్రాణా లను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తు....
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు టిపిసిసి కీలక భేటీ….
హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం ఈరోజు గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ....
డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ.. తెలంగాణ సహా రాష్ట్రాలకు సుప్రీంనోటీసులు….
దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు....
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు….
శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ....
మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు…
హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 13తో ఇంటర్మీడియ ట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే....













