తాజా వార్తలు
పురాతన మసీదులను దేవాలయాలను అలంకరించాలి….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం* ఎ9 న్యూస్ ,ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్....
తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణ రావు పదవీ పొడిగింపు – కేంద్రం ఆమోదం….
ఈ నెలాఖరుతో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర....
యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష – జనగామ కోర్టు తీర్పు ….
2018లో హైదరాబాద్ వెళ్తుండగా నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబో తన కారు ద్వారా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్ మరియు పెంబర్తి మణెమ్మ....
తెలంగాణకు కేంద్రం మొండి చేయి – యూరియా పంపకంలో ఆంధ్రాకు ప్రాధాన్యత….
కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి మొండి వైఖరి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా, వ్యవసాయరంగ పరంగా కూడా సంచలనంగా మారే అవకాశం....
ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్..
* హైదరాబాద్:ఆగస్టు 29* తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యా....
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు….
హైదరాబాద్:ఆగస్టు29 తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు....
ఎప్పటి కప్పుడు సీతక్క టెలికాన్ఫరెన్స్ …..
భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు....
రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…
*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు… *నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం… A9 న్యూస్ చేగుంట, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్....
జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక వెంకట్ స్వామి పరిశీలించారు..
A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28: మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి....
మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్....
















