తాజా వార్తలు

చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….

August 28, 2025

  జక్రాన్‌పల్లి, ఆగస్టు 28: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు....

మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…

August 28, 2025

మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్): మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న....

కార్యాలయం నీటమునిగిన ఘటన… వాగు పక్కన నిర్మాణమే కారణమా…

August 28, 2025

*నీటమునిగిన కార్యాలయం – తప్పిద నిర్మాణంపై స్థానికుల ప్రశ్నలు.. *వాగు ఒడ్డున నిర్మాణం మూలమేనా భీమ్‌గల్ ప్రమాదం..? A9 న్యూస్ డెస్క్: భారీ వర్షాల కారణంగా కప్పల వాగు ఉధృతి పెరగడంతో భీమ్‌గల్ ఎక్సైజ్....

భారీ వర్షాల కాటుకు భీమ్‌గల్ ఎక్సైజ్ కార్యాలయం బలి..

August 28, 2025

  A9 న్యూస్ ప్రతినిధి భీమ్‌గల్: కప్పల వాగు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో భీమ్‌గల్ ఎక్సైజ్ కార్యాలయం మునిగిపోయింది. నీరు కార్యాలయంలోకి చేరడంతో ఇద్దరు ఉద్యోగులు – గంగాధర్, సికిందర్ లోపలే చిక్కుకుపోయారు. ఆకస్మిక....

వార్డ్ లిస్ట్ జాబితా విడుదల….

August 28, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట | ఆగస్టు 28: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హక్కింపేట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం....

ముందస్తు నివారణ చర్యలు చేపట్టిన జక్రాన్ పల్లి ఎస్సై మరియు తహసీల్దార్….

August 28, 2025

  రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ద్రుష్టి సారించి జక్రాన్ పల్లి మండల పరధిలో చింతలుర్ గ్రామ శివారులో గల వాగు పై రాకపోకలను స్థానిక ఎస్ ఐ మాలిక్ మరియు తహసీల్దార్ ముందస్తుగా నీవరించారు.....

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..   -దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

August 28, 2025

  ఎ9 న్యూస్ దుబ్బాక ఆగస్టు 28 * రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. *....

కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన…..

August 28, 2025

కామారెడ్డి జిల్లా: ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్రంలోభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క, కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్....

పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….

August 28, 2025

  మాసాయిపేట, ఆగస్టు 28 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో....

అధికారులను అప్రమత్తం చేసిన ఆర్మూర్ సబ్ కలెక్టర్….

August 28, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సూచించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్లు,....

Previous Next