తాజా వార్తలు

ఆర్మూర్‌లో గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్….

August 31, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,....

గ్రామ దేవతలకు పిల్లుల బలి – మిర్ధాపల్లి లో కలకలం… 

August 31, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ దేవతల వద్ద నలుగు  పిల్లులను బలి ఇచ్చారు. వారిలో రెండు  పిల్లులను వినాయకుడి విగ్రహాల....

హైదరాబాదులో చర్చకు బయలుదేరిన గిరిజన నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…..

August 31, 2025

  ముఖ్యాంశాలు: 1. గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్): తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకుడు శివరాజ్‌ను హైదరాబాదులో జరగనున్న చర్చ....

కామారెడ్డి ఎమ్మెల్యే – ఇప్పుడిలా మాట్లాడితే ఎలా ?…..

August 31, 2025

  ఓటు వేసినంత మాత్రాన కడగాలని కోరుకుంటే సాధ్యం కాదని కామారెడ్డి ప్రజలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి ఫ్లాష్ ఫ్లడ్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అక్కడి ప్రజలు చాలా....

ఆర్మూర్ దయానంద్ నగర్‌లో కుంకుమార్చన ఘనంగా నిర్వహణ…..

August 31, 2025

  ఆర్మూర్, ఆగస్ట్ 31, 2025: ఆర్మూర్ పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో శుభకార్యాలంకారంగా కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రముఖ వేద పండితుడు గోపికృష్ణ పంతులు....

ఎన్నికలకు సిద్ధం….

August 31, 2025

  సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర....

పదవి విరమణ రోజే… మళ్లీ పదవి!…

August 31, 2025

  ఎస్వీ వెంకట రావు తాజాగా యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు. ఇవాళే ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పదవికి విరమణ చేశారు. దీంతో పాటు ఆయనను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా,శిల్పారామం....

నందమూరి బాలకృష్ణ నుంచి సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం….

August 31, 2025

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించడం ఎంతో ప్రశంసనీయమైన చర్య. ఇది కలకాలం....

ముసాయిదా కమిటీ మొదటి సమావేశం..

August 31, 2025

  ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 31 భారతదేశంలో ఆగస్టు 30, 1947న, రోజు రాజ్యసభ ముసాయిదా కమిటీ మొదటి సమావేశం న్యాయ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగింది, ఆయన ఈవెంట్స్....

రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…..

August 31, 2025

జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, హైదరాబాద్ లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన రూరల్....

Previous Next