హైదరాబాద్

11 పాలిటెక్నిక్‌ కాలేజీలకు గెస్ట్‌ లెక్చరర్లు.,.

August 3, 2025

  Aug 03, 2025, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 11 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్‌ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దరఖాస్తులు ఆగస్టు 5 వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు....

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు….

August 1, 2025

  Aug 01, 2025, పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిధులను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజున ప్రధాని....

హైదరాబాద్ లో నర్సరీకి రూ.2,51000 ఫీజు……

August 1, 2025

  హైదరాబాద్ లోని ఓ ప్రైమరీ స్కూల్లో నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షల ఫీజు వసూలు చేస్తోందని అనురాధ తివారీ అనే ఓ యూజర్ సోషల్ మీడియాలో వాపోయారు.....

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. న్యాయమూర్తికి కృతజ్ఞతలు : కేటీఆర్.

August 1, 2025

  హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు....

విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం….

August 1, 2025

  TG Inter Admissions: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరొకసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE). 2025-26 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు....

ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక…..

August 1, 2025

  హైదరాబాద్: కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ నివేదికను సమర్పించింది, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు నివేదిక అందజేసింది, 2024 మార్చి....

ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..

August 1, 2025

  ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ....

రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం….

July 31, 2025

  Jul 31, 2025, తెలంగాణ : రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణల అమలుకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా....

నేడు ‘కాళేశ్వరం’ కమిషన్‌ నివేదిక….

July 31, 2025

  హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ....

బేగంపేట్ – సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్….

July 30, 2025

  ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ది వే టు ఫ్రీడమ్” పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా....

Previous Next