హైదరాబాద్
ఢిల్లీ ధర్నాలో మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు…
“బీసీల హక్కులపై బీజేపీకి అసలు మమకారం లేదు”. ఢిల్లీ, ఆగస్ట్ 8: ఢిల్లీ ధర్నా చౌక్ లో నిర్వహించిన బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి డా.....
తెలంగాణలో వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ….
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ....
రైతులకు గుడ్న్యూస్.. ఏడాదికి రూ.36,000….
Aug 08, 2025, బీజేపీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రకరకాల స్కీమ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు రైతులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే నెలకు....
ఆగస్టు 14న బీసీ గర్జన….
– కరీంనగర్లో నిర్వహించాల్సిన బీసీ సభను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలు రావడమే దీనికి కారణం. హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత రాష్ట్ర సమితి....
పర్యాటక అభివృద్ధిపై కేంద్ర మంత్రి షేకావత్ను కలిసిన సీతక్క…
మేడారం మాస్టర్ ప్లాన్కు ₹25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి. ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఢిల్లీలో కేంద్ర....
హైదారాబాద్ ని ముంచెత్తిన వర్షాలు….
ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు. హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుండి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగర రహదారులన్నీ జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై....
రేపు సిట్ ముందుకు బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ…
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించిన విషయం....
బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది.. : రేవంత్ రెడ్డి.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు అందరూ ఢిల్లీ వెళ్లీన సంగతి తెలిసిందే. నిన్న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా....
హైదరాబాద్లో నీట మునిగిన కాలనీలు ….
Aug 08, 2025, తెలంగాణ : హైదరాబాద్లోని కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, SR నగర్, ఫిలింనగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ,....
కేంద్రమంత్రి మాట్లాడే మాటలేనా?.. మీకు ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం….
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీసీలపై మాట్లాడేమాటలు కరెక్ట్....















