హైదరాబాద్

గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్:

July 30, 2025

  హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయని పోస్టులని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు,....

ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…..

July 30, 2025

ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క. అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి ఆదేశం. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ. సర్క్యులర్ 4779 రద్దు, గతంలో....

సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ…

July 30, 2025

  హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ(బుధవారం జులై 30) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై....

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.,..

July 30, 2025

  దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్‌! ‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. హైదరాబాద్‌, జూలై....

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు…..

July 30, 2025

  *గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు. *10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు. *BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు. *గొర్రెల స్కీమ్‌లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో....

44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి….

July 30, 2025

  Jul 30,2025, తెలంగాణ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో రవీంద్రనాధ్, మధుమోహన్,....

బీసీ రిజర్వేషన్ల కోసం కవిత 72 గంటల దీక్ష ….

July 30, 2025

  బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5 వతేదీ నుంచి....

బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు: కేసీఆర్….

July 30, 2025

  Jul 30, 2025, తెలంగాణ : బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగం గందరగోళంలో పడే అవకాశం ఉందని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవద్దని చెప్పారు.....

ఆందోలు: ‘ఆగస్టు 1న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర……

July 30, 2025

  Jul 30, 2025, ఆందోలులో ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన....

మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల….

July 30, 2025

  Jul 30,2025, తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ....

Previous Next