హైదరాబాద్

రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి….

November 17, 2025

  డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు…. ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు… ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు… హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో....

రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి*

November 17, 2025

  సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు.....

పీఎం కిసాన్ 21వ విడత 19 న విడుదల.,….

November 16, 2025

  భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరో శుభవార్త. 21వ విడత విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది. ఈనెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి....

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు…

November 16, 2025

  తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది. మేం రిజర్వేషన్ల....

నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు…..

November 15, 2025

  హైదరాబాద్:నవంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈరోజు నుంచి ఈ నెల....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం…..

November 14, 2025

  హైదరాబాద్:నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం....

మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్……

November 13, 2025

  హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా....

తెలంగాణలో పెరిగిన చలి….

November 13, 2025

  హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్‌ జిల్లాలోని....

ఢిల్లీ కారు బాంబు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య…

November 11, 2025

  హైదరాబాద్:నవంబర్ 11 ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ ఘటన సోమవారం సాయంత్రం తీవ్ర విషాదాన్ని నింపింది, ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగింది, స్థానిక ఆస్పత్రిలో చికిత్స....

_తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఇక నుంచి గజగజ వణకాల్సిందే…

November 11, 2025

  చలికాలం వచ్చేసింది. ఇక నుంచి గజగజ వణకాల్సిందే. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ....

Previous Next