తెలంగాణ
బి.సి బిల్లు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో సరైనద – కాదా తెలియదా?
ఎ9 న్యూస్, మాసాయిపేట – అక్టోబర్ 11: బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్నినిలబెట్టుకోలేకపోతున్నదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా....
ఆర్మూర్లో మామిడి చెట్టు నరుకుతూ ప్రమాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతి…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్ద మామిడి చెట్టును నరుకుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.....
బ్రాహ్మణ పల్లి లోని మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించండి…
ప్రజల గోస వినబడదా: శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం. ఎ9 న్యూస్, తూప్రాన్, అక్టోబర్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి....
అక్టోబర్ 14న తెలంగాణ బంద్….
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.....
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – మాసాయిపేట మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల నాగరాజు….
మాసాయిపేట, అక్టోబర్ 11 (A9 న్యూస్): తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జీవోలు జారీ చేసి, ఎన్నికలకు వేళ్ళిద్దాం అంటూ మాయమాటలు చెప్పిందని మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల....
ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుపడిన బంధువులు – మహిళ ఆత్మహత్యాయత్నం…..
ఆర్మూర్, అక్టోబర్ 10: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యుల వేధింపులకు గురై మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది. జక్రన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన....
APL అపోలో ట్యూబ్స్లో కార్మికుల నిరసనలు తీవ్రతరం….
బదిలీలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదు: జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు. మెదక్ జిల్లా ,చేగుంట మండలం, గడియారం గ్రామ శివారులో ఉన్న APL అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 15....
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు….
తుపాకి రాముడు చెప్పినట్లుగా చెప్పావు ముఖ్యమంత్రి. బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్. ఎ9 న్యూస్ ,చేగుంట,అక్టోబర్ 9: ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని మెదక్....
ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో….
నల్గొండ జిల్లా, అక్టోబర్ 10 : నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ కీ చిక్కాడు,నల్గొండ జిల్లా చిట్యాల మండల కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ, రైతు నుంచి....
వడ్ల సాయి ప్రసాద్కు వీల్ చైర్ అందజేత……
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్, ఐదు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అతని పరిస్థితిని....














