తెలంగాణ
గుడ్ న్యూస్.. విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు….
Nov 01, 2025, తెలంగాణ : ఎస్టీ, బీసీ, మైనార్టీ, EBC విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్ సోమ్ము జమ కానుంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో....
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీ….
తెలంగాణ ప్రభుత్వంలో ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. అనితా రామచంద్రన్కి గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలు. ఇ. శ్రీధర్కి బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు. యాస్మిన్....
కిష్టాపూర్ గ్రామంలో దర్గానెల ఫాతియా పూజలు నిర్వహించారు…
ఏ9 న్యూస్ తూప్రాన్, మెదక్, అక్టోబర్ 31: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు అనంతరం భారీ....
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల..
*ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు. ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలనువిడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18,....
ఆర్మూర్లో ఐక్యత కోసం 2కే రన్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్లో ఐక్యత కోసం 2కే రన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ వేడుకలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో “ఐక్యత కోసం 2కే రన్”....
పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేలు సాయం: తుమ్మల…
Oct 30, 2025, తెలంగాణ : మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని చెప్పారు.....
ప్రపంచంలోనే నాలుగో ప్లేస్ లో హైదరాబాద్..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం దేశంలోనే మేజర్ టెక్నాలజీ హబ్ గా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో నాలుగో....
మొంథా తుఫాన్ ధాటికి ఓరుగల్లు ఆగమైంది.. ముగ్గురు మృతి….
Oct 31, 2025, మొంథా తుఫాన్ ధాటికి వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షం, ఈదురుగాలులకు వందలాది కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరదనీరంతా సిటీవైపు ప్రవహించడంతో....
ఏపీలో పనిచేస్తున్నతెలంగాణ ఉద్యోగులకు గుడ్న్యూస్….
Oct 31, 2025, తెలంగాణ : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి పంపించేందుకు....
ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య….
ఖమ్మం జిల్లా: అక్టోబర్ 31 ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు ను....














