తాజా వార్తలు

*పంచాయతీ ఎన్నికలకు సిద్ధం…

November 25, 2025

  ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ… హైదరాబాద్ :నవంబర్ 25 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్ని కలకు....

ఐదేళ్లలోపు పిల్లల కోసం త్వరలో ‘బాల భరోసా’ ప్రారంభం….

November 25, 2025

  Nov 25, 2025, తెలంగాణ : రాష్ట్రంలో 0-5 ఏళ్లలోపు చిన్నారుల కోసం రేవంత్ సర్కార్ ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకురానుంది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి....

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు….

November 24, 2025

  A9 న్యూస్ ప్రతినిధి : ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 12 మందికి రెండు....

మహిళ సంఘాలకి చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…..

November 24, 2025

  A9 న్యూస్ ప్రతినిధి : ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళల సంఘాలకి చీరలు పంపిణీ....

తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీళ్లే..

November 22, 2025

  నవంబర్ 22: తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్....

నిజామాబాద్‌లో కిలాడీ లేడీ…..

November 22, 2025

  ఫ్రెండ్‌గా నమ్మించి ఇంట్లో భారీ చోరీ….. నిజామాబాద్, నవంబర్ 22: నేటి సమాజంలో కొందరు మంచితనం ముసుగులో దారుణాలకు తెగబడుతున్నారు. తమను నమ్మిన వారినే మోసం చేస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఇలాంటి....

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల.. 50శాతం మించొద్దు…..

November 22, 2025

  తెలంగాణ వ్యాప్తంగా 12వేల 733 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో ఒక లక్షా 12 వేల 288 వార్డులున్నాయి. తెలంగాణలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూలు ఖరారుపై అధికారులు సన్నాహాలు....

మండలంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగంగా పాఠశాలలు పరిశీలించిన ఎస్సై…..

November 22, 2025

  *A9 న్యూస్ ప్రతినిధి : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోనీ వివిధ గ్రామాల్లో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్టా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై జి,మహేష్ చింతలూరు గ్రామాన్ని సందర్శించారు.ముక్యంగా....

పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ….

November 22, 2025

  Nov 22, 2025, తెలంగాణ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త....

సన్న వడ్ల బోనస్ చెల్లింపుల కోసం రూ.200 కోట్లు విడుదల….

November 22, 2025

  Nov 22, 2025. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసింది. సన్న ధాన్యం రైతులకు బోనస్, మహాలక్ష్మి ఎల్‌పీజీ పథకం, మైనారిటీ....

Previous Next