నవంబర్ 22: తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్,
ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ,
భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న,
భువనగిరి – బీర్ల ఐలయ్య,
గద్వాల – రాజీవ్ రెడ్డి,
హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి,
హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల
జగిత్యాల – నందయ్య,
జనగాం – ధన్వంతి,
జయశంకర్ – భూపాల పల్లి కరుణాకర్,
కామారెడ్డి – మల్లికార్జున ఆలె..








