నిజామాబాద్
నిజాం సాగర్ కాల్వలో వినాయక నిమజ్జనం – అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఎస్బిఐ అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రుల ఉత్సవాలు భక్తి, ఆనందాల మధ్య అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు....
ఆర్మూర్ నందీశ్వర గణేష్ మండలిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన…..
ఆర్మూర్, సెప్టెంబర్ 4: ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని 20వ వార్డు, నంది కాలనీలో గల నందీశ్వర గణేష్ మండలి వద్ద బుధవారం రాత్రి కాలనీ మహిళలు ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.....
ఆర్మూరులో గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘించిన డీజేలు – ముగ్గురిపై కేసు…..
ఆర్మూర్, సెప్టెంబర్ 4: గణేష్ నవరాత్రుల 9వ రోజు నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమించి డీజే పరికరాలు వినియోగించిన ఘటనపై ఆర్మూర్ పోలీసులు మూడు మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. పోలీసుల....
వరసిద్ధి వినాయకుడి హోమం – వాగ్దేవి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు, ఆర్టీసీ కాలనీ ఎంజె హాస్పిటల్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వాగ్దేవి యూత్ అధ్యక్షుడు గంగుల లక్ష్మి సాయి....
ఆర్మూర్లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి – కమిషనర్ రాజు…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గణేష్ నవరాత్రులు 9–11 రోజుల పూజల అనంతరం జరగబోయే నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్....
ఇందల్వాయిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో జరగబోయే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మండల పరిధిలోని 26 గణేష్ మండపాల విగ్రహాలు చెరువులో నిమజ్జనం....
నత్తనడకలో విద్యుత్ పనులు – రైతాంగం ఇబ్బందులు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: మండలంలో భారీ వర్షాలతో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు ఇంకా మరమ్మత్తు కాలేదు. పది రోజులు గడిచినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల....
ఎల్లారెడ్డిపల్లిలో పంట నష్టాలు పరిశీలించిన వ్యవసాయ అధికారులు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. జిల్లాలో నష్టపోయిన పంటలపై వ్యవసాయ విస్తరణ అధికారులు....
గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య….
🛡️ గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య: 🔸 భద్రతా చర్యలు: 1300+ పోలీసులు నియమించారు. 200 సీసీ కెమెరాలు అమరిక. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. ట్రాఫిక్ నియంత్రణకు....
గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి....















