నిజామాబాద్
మచ్చర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై పరిశీలన:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని మచ్చర్ల గ్రామంలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి....
8 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సై పదోన్నతులు….
A9 న్యూస్ ,ప్రతినిధి నిజామాబాద్: డిజిపి ఆదేశాలతో కొనసాగిన ప్రక్రియలో పదోన్నతులు పొందిన సిబ్బంది కి కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్....
తాగుడుకు అడ్డొస్తుందని కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి
భీంగల్ మండలం గోనొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ రమ్యకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది వీరు కూలి పని పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఐదు నెలల కూతురు శివాని....
పోలీస్ కమిషనర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారిని పువ్వుల మొక్క ఇచ్చి మర్యాద....
నిజామాబాదులో 8 మంది హెడ్ కానిస్టేబుల్ లకు లుగా ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్
నిజామాబాదులో 8 మంది హెడ్ కానిస్టేబుల్ లకు లుగా ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్ తెలంగాణ రాష్ట్ర డిజిపి సార్ గారి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్....
బీఆర్ఎస్కు బండి సంజయ్ మాస్ వార్నింగ్:
జగిత్యాల, జులై 7: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్....
గ్రామశాఖ అధ్యక్షులను ఎన్నుకున్న జక్రంపల్లి మండల నాయకులు:
ఈరోజు జక్రాన్ పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే....
ఆలూర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కి సంబంధించిన పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు బోధించడం జరుగుతుంది. అయినా కానీ నూతనంగా ఎంఈఓ కార్యాలయం ఎంఈఓ....
సిరికొండ నూతన ఎస్సైగా బాధ్యతలు :
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో....
పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి....
















