నిజామాబాద్
నగరశివారులో చిరుత సంచారం!
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్....
అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసిన ఆర్మూర్ బ్యాట్స్మెన్లు…..
*ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మతిన్. *తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్. A9 న్యూస్, ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్....
ఆహ్లాదకర వాతావరణంలో వనబోజనాలు.:
A9 news,JAKRANPALLY; జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వచ్చినటువంటి ఆదివారం రోజున వన భోజనాలకి వెళ్లిన గ్రామస్థులు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలోని....
నిజామాబాద్ జిల్లా : డిచ్ పల్లి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా : 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ, డిచ్ పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన....
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్…..
*సెంచరీ తో విజృంభించిన రతన్ విజ్ఞాన్ A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్....
హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీ…..
Jul 13, 2025, తెలంగాణ : నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను....
జంబీ హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం…..
A9 news,ARMOOR: ఆర్మూర్ పట్టణంలోని శనివారం సందర్భంగా ప్రసిద్ధ జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ, డైరెక్టర్ దోండి రమణలు మాట్లాడుతూ రోజురోజుకీ....
ఆలూర్ మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నం వరకే బంద్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆలూరు మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నము 1:00 కె మూసివేసింది ఉంది అని ప్రజలు తెలిపారు. ఆఫీసు మూసివేసింది చూసి మండల....
సుపోషిత్ గ్రామ పంచాయతీ అభీయన్ లో రెండు గ్రామాల ఎంపిక.:
A9 న్యూస్, ప్రతినిధి, నిజామాబాద్: సుపోషిత్ అభియాన్ లో మొత్తం తెలంగాణ రాష్ట్రము లో 3 గ్రామాలు సెలెక్ట్ కావడం జరిగింది.నిజామాబాద్ జిల్లాలో నల్లూర్ మరియు మునిపల్లి గ్రామం సుపోషిత్ గ్రామ పంచాయతీగ....
ఓటర్లరా జాగ్రత్త!…సయ్యద్ అవేజ్.
*నడ్డి విరిచే నాయకుల్ని తేల్చే సమయం వచ్చింది. A9 న్యూస్ ,ప్రతినిధి నిజామాబాద్: నిరుపేదలకు ఇల్లు ఉండక, భూమి లేక బాధలతో జీవితం సాగిస్తున్న మన ప్రజలకు అండగా నిలిచే నాయకులు....
















