తెలంగాణ
సిద్ధాపూర్ గ్రామాభివృద్ధికి సేవ చేసే అవకాశం ఇవ్వండి 🙏🙏
ఉంగరం గుర్తుతో ఈర్పు మహేష్ బరిలోకి… నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న ఈర్పు మహేష్ “సమ సమాజ స్థాపనయే నా సంకల్పం – ప్రేమే....
మారంపల్లిలో సంక్షేమ పాలనకు భరోసా….
🗳️ లేడీస్ పర్సు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ – పొట్టవత్రి జనార్దన్ హామీ. మారంపల్లి గ్రామ సర్పంచ్....
మారంపల్లి గ్రామాభివృద్ధికి సేవ చేసే అవకాశం ఇవ్వగలరు…
మారంపల్లి గంగాధర్ గారినే గెలిపించాలి 🗳️ బ్యాట్ గుర్తుకే ఓటు వేయండి ✊ అభివృద్ధే నా ధ్యేయం… ప్రజాసేవే నా లక్ష్యం… అవినీతి రహిత గ్రామ సమాజ నిర్మాణానికి ఓటే మీ ఆయుధం!....
రేపే రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు…..
హైదరాబాద్:డిసెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం తో ముగియడంతో, అధికారులు పోలింగ్కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29, 903 వార్డు సభ్యుల....
మచ్చర్లలో దారుణం….
మాజీ ఎంపీపీ కారు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య....
ఓటు మీది పనితనం నాది మీ దుంపల శ్రీనివాస్….
3 వార్డు సభ్యుల దుంపల శ్రీనివాస్ ఉద్యమాకారుడు… ఎ9 న్యూస్, మాసాయిపేట ,మదక్, డిసెంబర్ 13 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ని మాసాయిపేట గ్రామ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు....
డొంకేశ్వర్ అభివృద్ధికి ధైర్యమైన నాయకత్వం అవసరం…
ఆ నాయకుడు ఒక్కరే – గంగుల దేవకల బాపూరావు ,… డొంకేశ్వర్ మారాలంటే… నాయకత్వం మారాలి…. డొంకేశ్వర్ అభివృద్ధి కోసం ఒకటే గుర్తు – ఉంగరం గుర్తు. డొంకేశ్వర్ ప్రజల సమస్యల మధ్యలో....
ఉమ్మెడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న గుడ్డోల్ల సాయిరెడ్డి…
ఉమ్మెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్డోల్ల సాయిరెడ్డి గారు ప్రజలకు హామీ ఇస్తూ మాట్లాడుతూ— “బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ....
ప్రజాసేవకు సిద్ధమైన ఆ మందు భోజరాం …
“షాపూర్ ప్రజలందరి ఆశీస్సులు కావాలి “….. షాపూర్ గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానని హామీ . బడుగు, బలహీన వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందేలా....
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆవుల రాజిరెడ్డి….
ఎ9 న్యూస్ ,నర్సాపూర్ ,మెదక్ ,డిసెంబర్ 12: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల భాగంగా కౌడిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం వేగంగా కొనసా గుతోంది ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ....














