తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగుల బకాయి బిల్లు 713 కోట్లు విడుదల….
హైదరాబాద్:డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక బుధవారం నిర్ణయం తీసు కున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్....
మందు బాబులకు గుడ్ న్యూస్….
మానవత్వం చాటుకున్న ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్… హైదరాబాద్:డిసెంబర్ 31 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్....
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ను కంపెనీలు....
హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు…
GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి....
జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
మరో కొద్ది గంటల్లో 2025 ముగియబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు అందరూ సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకు నేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి....
HYD: మద్యం సేవించి పట్టుబడితే వాహనాల జప్తు*
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించమన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్....
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్లో దశావతార సైకత శిల్పాల అద్భుత ప్రదర్శన – గిన్నిస్ రికార్డు సాధన
*వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్లో దశావతార సైకత శిల్పాల అద్భుత ప్రదర్శన…. *ఇసుక శిల్పాలతో చరిత్ర సృష్టించిన ఆర్మూర్..! *ఆర్మూర్ను ప్రపంచ పటంపై నిలిపిన దశావతార శిల్పాలు…. A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:....
కువైట్లో రాంపూర్ వాసి మృతి…
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు ప్రకాష్ (50) కువైట్లో మృతి చెందాడు. గత పదేళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్లో నివసిస్తున్న ఆయన డిసెంబర్ 27 శనివారం రాత్రి భోజనం చేస్తున్న....
సమయానికి బస్సులు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు….
భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 30 మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది.....
దాబా హోటళ్ళలో పోలీసుల తనిఖీలు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని వివిధ దాబా హోటల్లపై సోమవారం జక్రాన్ పల్లి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు, దాబా హోటల్ యజమానులకు మరియు సిబ్బందికి....














