తెలంగాణ
ఫిబ్రవరి రెండో వారంలోనే మునిసీపల్ ఎన్నికలు…
ములుగు జిల్లా జనవరి19: తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని....
ఆలూర్ వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరుకు హామీ…
ఆలూర్ మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ లభించింది. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆర్మూర్ మాజీ వైస్....
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ క్రీడలు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ క్రీడ ప్రాతికార గ్రామస్థాయి నుండి మండల స్థాయి....
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో గృహ జ్యోతి జీరో బిల్ పథకం అమలుతో లబ్ది దారుల సంతోషం….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా గృహ జ్యోతి జీరో బిల్ పథకం మన తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల 82 వేల 498....
రూ “299 చెల్లిస్తే భక్తుల ఇంటి వద్దకే మేడారం ప్రసాదం….
భూపాలపల్లి జిల్లా: జనవరి17 ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహోత్సవం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. ఇంటిల్లిపాది తరలివెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికే....
విద్య ఒకటే మీ జీవితాలను మారుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి…
మహబూబ్ నగర్: జనవరి17 : సీఎం రేవంత్ రెడ్డి మహ బూబ్ నగర్ జిల్లా పర్యటన లో భాగంగా రూ”1284 కోట్లతో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి,....
హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరి – అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం….
“మీ కోసం కాదు… మీ కుటుంబం కోసం హెల్మెట్”….. ....
సి.యం కప్ 2025 క్రీడలను విజయవంతం చేయాలి….
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సొంత గ్రామంలో క్రీడాలు… ఎ9 న్యూస్ :మాసాయిపేట, మెదక్ జనవరి 17: ఈ నెల 28 నుండి 31 వరకు మండల కేంద్రం లో జరిగే 2వ....
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో CM రేవంత్ పర్యటన….
Jan 16, 2026, తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్కు చేరుకుంటారు. అక్కడ చనాక....
అత్యంత పేదలకు ఆర్థిక సాయం.. అర్హులు ఎవరంటే?…
Jan 16, 2026, తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు. సాగు భూమి లేని, స్థిర ఆదాయం రాని, రోజువారీ కూలిపై....














