తెలంగాణ
నేటి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్….
Jan 21, 2026, తెలంగాణ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల హడావుడి మొదలైంది. థియరీ పరీక్షలకు ముందే నిర్వహించే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9,00,607....
ఏకలవ్య స్కూల్స్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల…
Jan 21, 2026, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ....
తెలంగాణ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉద్యోగులకు శుభవార్త…
హైదరాబాద్:జనవరి 21 తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది, ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపు ల్లో....
వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన….
నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, చిమ్మరాజ్పల్లి: చిమ్మరాజ్పల్లి రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు....
మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తులు….
హైదరాబాద్:జనవరి 20 తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరా....
దేశవ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు….
హైదరాబాద్:జనవరి 20: దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో....
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి….
హైదరాబాద్ :జనవరి 20: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను....
మునిసిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలుగా మంత్రుల నియామకం….
హైదరాబాద్:జనవరి 19 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కోమంత్రికి అప్పగించార రేపటి నుంచి పార్లమెంటు....
హైదరాబాద్లో 54 మంది సీఐల బదిలీ.. సీపీ సజ్జనార్ ఉత్తర్వులు…
Jan 19, 2026, హైదరాబాద్ సిటీలో 54 మంది ఇన్స్పెక్టర్లను (సీఐలను) బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో సీసీఎస్ సైబర్ క్రైమ్స్ నుంచి ఎక్కువ మందిని....
మేడారం- తిరుపతి, కుంభమేళా స్థాయికి: సీఎం రేవంత్ రెడ్డి….
Jan 19, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించి, తిరుపతి, కుంభమేళా తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. జంపన్నవాగులో నిత్యం నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్లైన్ వేస్తామని,....














