తెలంగాణ

రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు…..

August 20, 2025

  హైదరాబాద్‌/ఆర్మూర్ టౌన్‌, ఆగస్ట్ 20, 2025: మాజీ ప్రధాని, భారత ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దుర్ధృష్టవశాత్తు మృతిచెందిన మహానేత రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్ గాంధీ భవన్‌లో నందిపేట్....

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ…..

August 20, 2025

  నిజామాబాద్ జిల్లా, ఆగస్ట్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరద నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆనకట్ట వద్దకు చేరుకున్న....

“30 రోజులు జైల్లో ఉంటే మంత్రి పదవి ఔట్‌: ప్రధాని, సీఎం సహా అందరికీ వర్తించే చట్టం వచ్చేనా?”

August 20, 2025

  🔹 ప్రతిపాదిత బిల్లుల సారాంశం: 1. 30 రోజులు జైలు ⇒ పదవి స్వయంగా తొలగింపు. ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్షపడే క్రిమినల్ కేసులో అరెస్టయి 30 రోజుల పాటు....

AIUKS బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రతినిధుల పిలుపు…

August 20, 2025

  జక్రాన్‌పల్లి, 20 ఆగస్టు 2025: మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్ర అఖిలభారత ఐక్యా రైతు సంఘం (AIUKS) బహిరంగ సభను ఘనవిజయంగా చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను వెంటనే....

నేడు హైకోర్టులో కేసీఆర్‌, హరీష్ రావుల పిటిషన్ల విచారణ..  

August 20, 2025

  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌, హరీష్‌ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన....

తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…..

August 20, 2025

హైదరాబాద్:ఆగస్టు 20, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరి యా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు పడు తుండటంతో యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. అయితే, యూరియా కొరత సమస్యాత్మకంగా మారింది.....

తెలంగాణలో కొత్తగా వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల….

August 20, 2025

  👉 మొత్తం షాపులు: 2,620 👉 లైసెన్స్ కాలపరిమితి: డిసెంబర్ 1, 2025 – నవంబర్ 30, 2027 👉 దరఖాస్తు ఫీజు: ₹3,00,000 (నాన్-రిఫండబుల్) 👉 గతంలో: ₹2,00,000 – ఇప్పుడు....

ఎస్సైని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు….

August 19, 2025

  ఆర్మూర్, ఆగస్ట్ 19: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్‌ను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న,....

మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ లైన్…..

August 19, 2025

  మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ల పొడవైన లైన్లో నిలబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తలెత్తడంతో, స్థానిక రైతులు ఉదయం....

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్….

August 18, 2025

  A9 న్యూస్ – తూప్రాన్, ఆగస్టు 18 కిష్టాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన భారీ వర్షం. తూప్రాన్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు ప్రభావంతో....

Previous Next