తెలంగాణ
నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు…..
A9 న్యూస్ ,మెదక్, ఆగస్టు 18: వర్షాల వల్ల జిల్లా లో వాగులు ఉదృతంగా ప్రవహిస్తునందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్....
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని పోలీసుల హెచ్చరిక – ఎస్పీ శ్రీనివాసరావు….
తేదీ: ఆగస్టు 18 A9 న్యూస్,మెదక్: మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ శాఖకు చెందిన....
*తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి…..
హవెలిఘనపూర్ స్కూల్ తండాలో సంప్రదాయ భక్తి శ్రద్ధలతో తీజ్ ఉత్సవం. ఎ9 న్యూస్ – ఆగస్టు 18, మెదక్ జిల్లా హవెలిఘనపూర్ మండలం స్కూల్ తండాలో ఆదివారం జరిగిన తీజ్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో,....
అతిభారీ వర్ష సూచన: అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన….
ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరిక: ఈ రోజు ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి ప్రాంతాల్లో భారీ వర్షాలు....
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన…..
హైదరాబాద్:ఆగస్టు 18, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్....
హైదరాబాద్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: రథానికి తగిలిన విద్యుత్ తీగలు, ఐదుగురు మృతి….
శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని రామంతాపూర్లో జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఊరేగింపు రథం విద్యుత్ తీగలకు తగిలిన కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర....
హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్*
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడే....
బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న….
నిజామాబాద్, ఆగస్ట్ 17: బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లోని 8 స్థానాల్లో బీసీ అభ్యర్థులను....
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే భారత దేశానికి స్థంభం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కలిగినవిగా చెప్పొచ్చు. ఆయన మాటలలో కొన్ని ముఖ్యాంశాలు: ముఖ్యాంశాలు: 1. సమాజ స్థంభాలుగా ఎస్సీ,....
వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం:
హైదరాబాద్:ఆగస్టు 16 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్....














