తెలంగాణ

యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష – జనగామ కోర్టు తీర్పు ….

August 29, 2025

  2018లో హైదరాబాద్ వెళ్తుండగా నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబో తన కారు ద్వారా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్ మరియు పెంబర్తి మణెమ్మ....

తెలంగాణకు కేంద్రం మొండి చేయి – యూరియా పంపకంలో ఆంధ్రాకు ప్రాధాన్యత….

August 29, 2025

కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి మొండి వైఖరి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా, వ్యవసాయరంగ పరంగా కూడా సంచలనంగా మారే అవకాశం....

ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్..

August 29, 2025

* హైదరాబాద్:ఆగస్టు 29* తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యా....

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు….

August 29, 2025

  హైదరాబాద్:ఆగస్టు29 తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు....

ఎప్పటి కప్పుడు సీతక్క టెలికాన్ఫరెన్స్ …..

August 29, 2025

  భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు....

రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…

August 29, 2025

*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు… *నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం… A9 న్యూస్ చేగుంట, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్....

జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక వెంకట్ స్వామి పరిశీలించారు..

August 28, 2025

A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28: మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి....

మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్‌పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….

August 28, 2025

  ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్....

చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….

August 28, 2025

  జక్రాన్‌పల్లి, ఆగస్టు 28: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు....

మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…

August 28, 2025

మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్): మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న....

Previous Next