తెలంగాణ
కరెంట్ మెకానిక్ గణేష్కి ఆర్థిక సాయం….
A9 న్యూస్ సెప్టెంబర్ 01.2025, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయకుమార్ రెడ్డి ఈరోజు చేపూర్ గ్రామానికి చెందిన కరెంట్ మెకానిక్ సూరినీడా గణేష్ గారిని ఫోన్లో పరామర్శించారు. ప్రస్తుతం గణేష్ నిజామాబాద్లోని ప్రూడెన్స్....
మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు ఎస్పీ ఆదేశాలు….
ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెప్టెంబర్ 01 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ –....
25 కిలోల బ్యాంకు బంగారం దోపిడీ – క్రికెట్ బెట్టింగ్కు తాకట్టు! చెన్నూరులో ఎస్బీఐలో భారీ కుంభకోణం….
బ్యాంకులు అంటే ప్రజలకు భద్రత, విశ్వాసానికి ప్రతీక. అలాంటి చోట బ్యాంకు సిబ్బందే దొంగతనానికి పాల్పడటం అనేది అత్యంత ఘోరం. ఈ ఘటనలో ప్రధాన పాయింట్లు ఇవే: 🔴 ఏం జరిగింది? మంచిర్యాల జిల్లా....
దళిత నేత అంటే కోపగించుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ ….
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ మరోసారి ఏబీఎన్ చానల్ను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఏదైనా అలవాటు మానేయడం.. లేదా బహిష్కరించడం ఒక్క సారే చేస్తారు.. మళ్లీ మళ్లీ చేస్తే దానికి విలువ....
హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎంపిక..
శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) జనరల్ బాడీ సమావేశంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం....
జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్ హెచ్చరిక….
250 కోట్ల ఖాతాలపై ప్రమాదం ముప్పు! టెక్ దిగ్గజం గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించింది. సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో....
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్…..
ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం – బకాయిలు చెల్లిస్తేనే పంపిణీ. రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో రేషన్ డీలర్లు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా....
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు – వ్యాపారులకు ఊరట…
ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధర....
ఆర్మూర్లో గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,....
గ్రామ దేవతలకు పిల్లుల బలి – మిర్ధాపల్లి లో కలకలం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ దేవతల వద్ద నలుగు పిల్లులను బలి ఇచ్చారు. వారిలో రెండు పిల్లులను వినాయకుడి విగ్రహాల....














