తెలంగాణ
జక్రాన్పల్లి మండలంలో చిరుత మృతి కలకలం…..
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా చిరుత బలి. A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పడకల్ సమీపంలో 44వ జాతీయ రహదారి దాటుతున్న చిరుతను....
ఆర్టీసీ కీలక నిర్ణయం: డ్రైవర్ల ఫోన్ వినియోగంపై నిషేధం….
తెలంగాణ, సెప్టెంబర్ 1: ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధిస్తూ....
గణనాథునికి 56 రకాల వంటకాలు ….
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సోమవారం రాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ....
ఇసుక మాఫియాపై పోలీసుల గట్టి దెబ్బ…..
ఏడు లారీలు స్వాధీనం – ఏడుగురుపై కేసులు నమోదు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: భీమ్గల్ మండలం బెజ్జోరా వాగు నుండి ఆర్మూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు గట్టి దాడి చేశారు.....
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం
బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ఆర్మూర్ సెప్టెంబర్ 02: బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హర్షణీయమని, బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం శ్రమిస్తూ....
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…
ఎ9 మాసాయిపేట మెదక్ సెప్టెంబర్ 2: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో తొమ్మిదో వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండల....
బీసీలకు 42% రిజర్వేషన్లకు విశ్వకర్మ మహాసభ ధన్యవాదాలు…
నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 1: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి....
బజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో పుప్పాలపల్లిలో మహా అన్నదాన కార్యక్రమం..,
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో బజరంగ్ దళ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా గ్రామంలో....
జిట్ల గంగామణి సేవలు చిరస్మరణీయాలు…
ఆర్మూర్, సెప్టెంబర్ 1: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలు జిట్ల గంగామణి రిటైర్మెంట్ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఆర్మూర్ పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రిటైర్డ్ అదనపు....
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఓపికను పరీక్షించకండి – మూర్తి ఆగిరెడ్డి….
ఎ9 న్యూస్, సిద్దిపేట, సెప్టెంబర్ 1: రైతు అంటే కేవలం భూమిలో పంటలు పండించే వ్యక్తి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి మూలస్తంభం. రైతు లేని సమాజాన్ని ఊహించలేం. వ్యవసాయం లేకపోతే ఉపాధ్యాయుడు,....














