A9 News

తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం….

On: November 4, 2025

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు....

కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాం .– మావోయిస్టు నేత జగన్ ….

On: November 4, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, నవంబర్ 3 : కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. సోమవారం ఉదయం పత్రికలకు విడుదల....

మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా న్యాయవాది సెయింట్ పాల్ బబ్లూ – ఆంప్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…..

On: November 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని మామిడిపల్లి శివారులో గల సెయింట్ పాల్ పాఠశాలలో సోమవారం రోజు ఆర్మూర్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి సభ్యుడిగా నియమితులైన న్యాయవాది సెయింట్....

పెట్రేగుతున్న విడిసి ఆగడాలు – ఆదివాసీ నేత రామచందర్ ఆవేదన….

On: November 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం....

*డాక్టర్ మధుశేఖర్ బర్తడేకు “బుద్ధ ధర్మ సారం” పుస్తకం భేటీ….

On: November 3, 2025

ఆర్మూర్. నవంబర్ 03, వైద్యం వ్యాపారమై మానవత్వమే మాయమైపోతున్న ఈ రోజుల్లో శారీరక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు చికిత్స చేస్తూ విలువలతో కూడిన ప్రజా వైద్యునిగా జన హృదయాలను గెల్చి నిరంతరం ప్రజాసేవలో సాగుతున్న....

బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య….

On: November 3, 2025

  మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి చేసుకున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై....

రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు..

On: November 3, 2025

  కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్… రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ....

పత్తి రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారు: కవిత….

On: November 3, 2025

  ఆదిలాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో....

రంగారెడ్డి ప్రమాదం-రేవంత్‌, పొన్నం కీలక ఆదేశాలు..

On: November 3, 2025

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం....

వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం….

On: November 3, 2025

  అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం — అక్కడికక్కడే మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా  వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి....

Previous Next