హైదరాబాద్

నవంబర్ మొదటి వారంలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు!….

October 27, 2025

  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున....

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో నూతన మార్పులు*…..

October 27, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 27 బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి చెక్ పడనుంది,ఇప్పటివరకు బ్యాంకు ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగితే వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం....

_SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR అమలుపై ఈసీ ప్రెస్‌మీట్….

October 27, 2025

  SIR 2025: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం (ECI) విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ....

నవంబరు 3 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్…

October 27, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 27 తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్....

ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి .

October 27, 2025

  ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ....

ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు….

October 27, 2025

  హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) 2026 ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరుగుతాయి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. శనివారం ఇంటర్మీడియట్ విద్యా మండలి....

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ…..

October 27, 2025

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌,....

వాళ్లు మానవ బాంబులంటూ సజ్జనార్ ధ్వజం…

October 27, 2025

  TG: కర్నూలు ట్రావెల్స్ బస్సు దుర్ఘటనపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కరి నిర్లక్ష్యం 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే....

హైకమాండ్ చింపిన విస్తరి.. తెలంగాణ కాంగ్రెస్ !

October 27, 2025

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా చాలా మంది ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో కేసీ వేణుగోపాల్ ......

వెండిపైనా రుణాలు… ఆర్బీఐ కీలక నిర్ణయం!

October 27, 2025

  దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం. ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. బంగారంపై రుణాల....

Previous Next