నిజామాబాద్
జక్రాన్ పల్లి మండలంలో కార్యకర్తలకు అండగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్…..
జక్రాన్ పల్లి మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు మోహన్ కు గత 10రోజుల క్రితం ప్రమాదం జరిగి కాలు విరగటంతో పరామర్శించిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్,....
రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి….
Oct 26, 2025: రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి తెలంగాణ : నిజామాబాద్(D) బాల్కొండ(M) కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ....
అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం కుప్పలు……
జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వెల్లడించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని నెలల....
పోలీసు సేవలు మరువలేనివి -కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది…..
విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం. దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన....
నిజామాబాద్ క్రైం అప్డేట్….
నిజామాబాద్ క్రైం అప్డేట్…. నిన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. మూడో రోజు తీవ్ర గాలింపు తర్వాత నిందితుడిని పట్టుకునేలోగయ్యారు
కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది..
బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ఎ9 న్యూస్, మెదక్, అక్టోబర్ 19 : నిజాంబాద్ జిల్లా అర్బన్ లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది.....
రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ అనే వ్యక్తి మృతి…..
జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాధపూర్ కి చెందిన ప్రభాకర్ కి....
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ….
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ గూపన్ పల్లి బైపాస్ లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి....
హత్యపై సీపీ కీలక వ్యాఖ్యలు – “సాయం చేయడమే మన మనుష్యత్వం”….
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనపై కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీపీ కార్యాలయంలో....
ఇందూరులో పోలీసులపై కత్తిదాడి: కానిస్టేబుల్ ప్రమోద్ మృతి, మరోకరికి గాయాలు…..
ఈ ఘటన తీవ్ర విచారం కలిగించేదిగా ఉంది. పోలీసులే రక్షణ కోసం ఉన్నవారు, వారికి తాము పనిచేసే సమయంలో ఈ తరహా ముప్పులు ఏర్పడటం సమాజానికి ఆలోచించాల్సిన విషయం. ఇది తేలికపాటి విషయం కాదు....















