నిజామాబాద్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్లో దశావతార సైకత శిల్పాల అద్భుత ప్రదర్శన – గిన్నిస్ రికార్డు సాధన
*వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్లో దశావతార సైకత శిల్పాల అద్భుత ప్రదర్శన…. *ఇసుక శిల్పాలతో చరిత్ర సృష్టించిన ఆర్మూర్..! *ఆర్మూర్ను ప్రపంచ పటంపై నిలిపిన దశావతార శిల్పాలు…. A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:....
కువైట్లో రాంపూర్ వాసి మృతి…
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు ప్రకాష్ (50) కువైట్లో మృతి చెందాడు. గత పదేళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్లో నివసిస్తున్న ఆయన డిసెంబర్ 27 శనివారం రాత్రి భోజనం చేస్తున్న....
దాబా హోటళ్ళలో పోలీసుల తనిఖీలు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని వివిధ దాబా హోటల్లపై సోమవారం జక్రాన్ పల్లి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు, దాబా హోటల్ యజమానులకు మరియు సిబ్బందికి....
తెలంగాణ ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటెన్షిప్ సర్టిఫికెట్ల ప్రదానం….
తెలంగాణ ఆదర్శ జూనియర్ కళాశాలలో సోమవారం రోజున దసరా సెలవుల సమయంలో ఇంటెన్షిప్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్లను మండల అధికారులు, అమ్మ....
ఆర్మూర్లో 108 అంబులెన్స్పై ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అధికారులు….
వివరాలు: ఆర్మూర్ పట్టణంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ గారు మరియు జిల్లా కోఆర్డినేటర్ స్వరాజ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లో ఉన్న....
మాజీ పటేల్ పట్వార్ సేతు సింధు నీరడీల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…..
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మాజీ పటేల్ పట్వార్ సేతు సింధి నీరడీల సంఘం ఆర్మూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.....
హరిపూర్ (పల్లె) నూతన సర్పంచ్కు ఘన సన్మానం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని హరిపూర్ (పల్లె) నూతన గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన పార్దెపు సంజీవ్ ని చాలువాతో విలేకరులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, ప్రజల....
భీంగల్ మండలంలో లైన్మెన్ అవినీతి ఆరోపణలు – అధికారుల చర్య కోరుతున్న గ్రామస్తులు….
A9 news బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ వీర్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లుల....
సంచార పశువైద్యశాల సేవలతో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంచార పశువైద్యశాలలు గ్రామాలలో తిరుగుతూ మూగజీవాలకు సేవలందిస్తూ రైతులకు....
జక్రాన్ పల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మునిపల్లి చిన్న సాయిరెడ్డి…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి మండల కార్యాలయంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా....
















