హైదరాబాద్
తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణ రావు పదవీ పొడిగింపు – కేంద్రం ఆమోదం….
ఈ నెలాఖరుతో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర....
యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష – జనగామ కోర్టు తీర్పు ….
2018లో హైదరాబాద్ వెళ్తుండగా నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబో తన కారు ద్వారా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్ మరియు పెంబర్తి మణెమ్మ....
తెలంగాణకు కేంద్రం మొండి చేయి – యూరియా పంపకంలో ఆంధ్రాకు ప్రాధాన్యత….
కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి మొండి వైఖరి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా, వ్యవసాయరంగ పరంగా కూడా సంచలనంగా మారే అవకాశం....
ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్..
* హైదరాబాద్:ఆగస్టు 29* తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యా....
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు….
హైదరాబాద్:ఆగస్టు29 తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు....
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన….
హైదరాబాద్ :ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చర్యలు....
హైదరాబాద్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు….
హైదరాబాద్:ఆగస్టు 27 హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. బుధవారం ఉదయం బడా గణనాథుడు కొలువు దీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో....
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో సాదాబైనామాల (గ్రామస్థాయిలో రాసేసిన ఒప్పంద భూమి కొనుగోలులు) క్రమబద్ధీకరణకు ఇక మళ్ళీ దారి సుగమం అయింది. 💼 వివరాలు: 2020 అక్టోబరు 10న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా,....
హైదరాబాద్ – డ్రగ్స్ పట్టివేత…
💥 మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు: బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 🔹....
జ్వరాల సీజన్ వచ్చేసింది.. జర భద్రం..!!
హైదరాబాద్ : శీతాకాలం రాక ముందే హైదరాబాద్ నగరంలో సీజనల్ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. వర్షాలు వచ్చి, తగ్గిన తర్వాత ఉన్న పొడి వాతావరణంలో పలు రకాల వైరస్లు పెరిగి అనేక జ్వరాలకు దారితీస్తున్నాయి.....
















