హైదరాబాద్
జర్నలిస్టులకు గుడ్ న్యూస్….
రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ…. *కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1....
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం….
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం....
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది…
రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలు క్లియర్ 2025 అక్టోబర్ వరకు ఆర్థిక శాఖ చెల్లించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను తీర్చింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న బకాయిలను ఆర్థిక....
ఉపాధి హామీ సిబ్బందికి తీపి కబురు….
*రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు. *వేతన బకాయిల కింద రూ.78కోట్లు విడుదల. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని....
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం…..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ!. హైదరాబాద్:ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది, తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నే....
తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు….
హైదరాబాద్:ఏప్రిల్ 18 తెలంగాణ లో పలువురు ఐపీఎస్, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు శని వారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ....
ఈనెల 20 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్, పరీక్షలు…..
హైదరాబాద్:ఏప్రిల్ 18 తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యాపీఠం టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించను న్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ....
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత….
హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్ శంషాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాలు నుంచి మూడు....
పిరమైన కూరగాయల ధరలు….
హైదరాబాద్:ఏప్రిల్ 16: ఉన్నట్లుండి కూరగాయల ధరలు అమాంతం పెరిగిపో వడంతో ఎలా కొనాలి? ఏమి తినాలి అనే ఆలోచనలో పడ్డారు. సామాన్యులు అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరగడం, వేసవి కాలం....
రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు…..
మధ్యాహ్నం వేళ బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!.. హైదరాబాద్:ఏప్రిల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఎండలు మండిపోతు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న....















