హైదరాబాద్
కొత్తగా 2 లక్షల పెన్షన్లు: మంత్రి సీతక్క….
Mar 29, 2026, తెలంగాణ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని మంత్రి....
IE100 2026లో రేవంత్ రెడ్డి 25వ స్థానం – జాతీయ రాజకీయాల్లో ప్రభావం పెరుగుతోంది
‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితా (IE100) 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గతేడాది 28వ స్థానంలో ఉన్న ఆయన మూడు స్థానాలు ఎగబాకారు.....
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు…..
హైదరాబాద్:మార్చి 29: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారు లకు భారత జాతీయ రహదారుల సంస్థ కీలక సమాచారం అందించింది, 2026 27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫాస్టా గ్, వార్షిక పాస్....
ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్….
హైదరాబాద్:మార్చి 28: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 ఏప్రిల్....
మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయం…..
ఆలయ నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.. హైదరాబాద్:మార్చి 28 మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తొలి అడుగుగా, గండిపేట....
జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్ గా సాధ్వీ నిరంజన్ జ్యోతి….
సాధ్వీ నిరంజన్ జ్యోతి జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం ద్వారా దేశంలో సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి మరింత బలాన్ని తీసుకురానున్నారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆమె రాజకీయ జీవితంలో....
TG తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు 2026….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమాజంలోని ఓ కీలక సమస్యకు స్వస్తి చెప్పేందుకు ముందడుగు వేసింది. తల్లిదండ్రులకు ఓ వయసు వచ్చాక పిల్లలే తోడుండాలి. కానీ.. ప్రస్తుతం చాలా....
కూరగాయల రైతులకు కిసాన్ ఐడీ కార్డులు- ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం…
*215 కోట్లతో ప్రోత్సాహకాలు… *50 శాతం సబ్సిడీతో పందిళ్లు,పరికరాలు… *సాగుకు రుణాలు.. పంటకు మార్కెటింగ్…. *కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్…. *వచ్చే ఐదేండ్లలో 2.50 లక్షల ఎకరాల విస్తరణ టార్గెట్…. హైదరాబాద్ :....
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడ్రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్….
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు....
ఈసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి….
రేషన్ లబ్ధిదారులకు ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) బియ్యం ఒకేసారి ఏప్రిల్లోనే అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ పంపిణీకి అన్ని....
















