నిజామాబాద్
గంజాయి కేసును గోప్యంగా నడిపిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ….
సీఐ గైర్హాజరీతో పెరిగిన అనుమానాలు… ఆర్మూర్ పట్టణంలో నిషేధిత గంజాయి పట్టివేత ఘటనను ఎక్సైజ్ శాఖ గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పెర్కిట్ ప్రాంతంలో గురువారం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు 1200 గ్రాముల....
మోర్తాడ్లో యశోబుద్ధ క్యాలెండర్–2026 ఘన ఆవిష్కరణ….
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన బహుజన ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా రూపొందించిన సైద్ధాంతిక “యశోబుద్ధ క్యాలెండర్–2026” ను మోర్తాడ్ మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. మండలంలోని పలు....
ఆర్మూర్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడి అరెస్ట్….
ఆర్మూర్ పట్టణంలోని పంత్ రోడ్డు, రామ్నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో పలు దొంగతనాలకు పాల్పడి పరారీలో ఉన్న దాసరి అనిల్ (తండ్రి: గంగాధర్, నివాసం: రామ్నగర్, ఆర్మూర్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం....
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం….
ఈ రోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ZPHS మామిడిపల్లి పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన....
ప్రభుత్వ టీచర్కి భర్త నుంచే ప్రాణహాని… అక్రమ సంబంధం, హింస…
ఆరోపణలతో ఆర్మూర్ ప్రెస్ భవన్లో మధులత ఆవేదన… ఆర్మూర్ పట్టణానికి చెందిన కాశిపాక మధులత (డీఎస్సీ–2022 ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) తన భర్త మధనం రాములు నుంచి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు ఆవేదన....
దేగాం గ్రామ మహిళాసంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్–ఉపసర్పంచ్లకు ఘన సన్మానం…
6మహిళా సంక్షేమానికి పెద్దపీట…. ఆర్మూర్, ఆలూర్ మండలం: దేగాం గ్రామంలో మహిళాసంఘం సభ్యులు, సి.ఏ.లు మరియు సి.సి. కల్పన ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా సర్పంచ్, ఉపసర్పంచ్లుగా ఎన్నికైన ఇట్టడి లింగారెడ్డి ధర్మపురి లకు ఘనంగా....
మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసిన రైతులు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో రైతులను నిలువెల్లా ముంచి భారీ అవినీతి అక్రమాలకి....
ఎంపీడీఓ, ఎంఈఓల చేతుల మీదుగా మిర్ధపల్లి పాఠశాలలో నూతన తరగతుల ప్రారంభం….
మిర్ధపల్లి లో నూతన తరగతుల ప్రారంభం…. ఆలూర్ మండలం మిర్ధపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా మంజూరైన ప్రీ–ప్రైమరీ తరగతులను ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన – ఆందోళన వ్యక్తం చేసిన రైతులు….
జక్రాన్పల్లి: మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడం, తక్కువ తూకం వేయడం, ఆలస్యంగా చెల్లింపులు చేయడం వంటి....
మహిళ విద్య విప్లవ ప్రతీక సావిత్రి బాయి పూలే-ఇరవత్రి రాజశేఖర్….
నేడు ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా లో దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు అంగరి ప్రదీప్ ఆధ్యక్షతన....














