నిజామాబాద్
ఎప్పటి కప్పుడు సీతక్క టెలికాన్ఫరెన్స్ …..
భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు....
మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్....
చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….
జక్రాన్పల్లి, ఆగస్టు 28: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు....
కార్యాలయం నీటమునిగిన ఘటన… వాగు పక్కన నిర్మాణమే కారణమా…
*నీటమునిగిన కార్యాలయం – తప్పిద నిర్మాణంపై స్థానికుల ప్రశ్నలు.. *వాగు ఒడ్డున నిర్మాణం మూలమేనా భీమ్గల్ ప్రమాదం..? A9 న్యూస్ డెస్క్: భారీ వర్షాల కారణంగా కప్పల వాగు ఉధృతి పెరగడంతో భీమ్గల్ ఎక్సైజ్....
భారీ వర్షాల కాటుకు భీమ్గల్ ఎక్సైజ్ కార్యాలయం బలి..
A9 న్యూస్ ప్రతినిధి భీమ్గల్: కప్పల వాగు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో భీమ్గల్ ఎక్సైజ్ కార్యాలయం మునిగిపోయింది. నీరు కార్యాలయంలోకి చేరడంతో ఇద్దరు ఉద్యోగులు – గంగాధర్, సికిందర్ లోపలే చిక్కుకుపోయారు. ఆకస్మిక....
ముందస్తు నివారణ చర్యలు చేపట్టిన జక్రాన్ పల్లి ఎస్సై మరియు తహసీల్దార్….
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ద్రుష్టి సారించి జక్రాన్ పల్లి మండల పరధిలో చింతలుర్ గ్రామ శివారులో గల వాగు పై రాకపోకలను స్థానిక ఎస్ ఐ మాలిక్ మరియు తహసీల్దార్ ముందస్తుగా నీవరించారు.....
కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన…..
కామారెడ్డి జిల్లా: ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్రంలోభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క, కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్....
అధికారులను అప్రమత్తం చేసిన ఆర్మూర్ సబ్ కలెక్టర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సూచించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్లు,....
పర్యావరణానికి ఆదర్శంగా ‘కర్ర గణపతి’ ప్రతిష్ఠాపన – మంతిని గ్రామంలో వినూత్న ఆచరణ…..
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంతిని గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఒక వినూత్న మెట్టు వేసింది. తొలిసారిగా అక్కడ కర్రలతో తయారైన గణేశుడు – ‘కర్ర గణపతి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం....
దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరసవ్వ వ్యవసాయ పనులు చేస్తుండగా, అదే గ్రామంలో కూలీగా పనిచేస్తున్న జాదవ్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు.....















