తెలంగాణ

ప్రజా పాలనలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

September 17, 2025

  ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాచారిక పాలన నుండి విముక్తి పొంది తెలంగాణాలో ప్రజా....

తాళ్ల రాంపూర్‌లో జర్నలిస్టుపై దాడి – ప్రెస్ క్లబ్‌ల ఖండన…..

September 17, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్‌లు....

సిద్దిపేటలో ఘనంగా సమీమ్ రిసెప్షన్ వేడుక…..

September 17, 2025

  సిద్దిపేట ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తొగుట మండలం, వేములఘాట్‌కు చెందిన హయతుద్దీన్  కుమారుడు సమీమ్ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య....

ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

September 17, 2025

  ఈరోజు ప్రజాపాల దినోత్సవం సందర్భంగా కలిగోట్ గ్రామంలో ప్రజా పాలన లో భాగంగ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి సెలబ్రేషన్ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ....

తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట…..

September 17, 2025

  చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 17: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్....

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……

September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ....

నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..

September 17, 2025

  డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం: దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి....

మిర్ధపల్లి లో క్రీడదుస్తుల పంఫిణీ…

September 16, 2025

  ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు.....

వడ్ల సాయిప్రసాద్‌కి వాటర్ బెడ్ అందజేసిన సానిక్షా ఫౌండేషన్‌ & సారా సెవెన్ రేస్ ఫౌండేషన్.

September 16, 2025

A9 న్యూస్ ప్రతినిధి చిన్న శంకరంపేట్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిప్రసాద్ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,....

ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మాజీ ఉద్యోగి….

September 16, 2025

  నందిపేట్, సెప్టెంబర్ 16, నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు....

Previous Next