తెలంగాణ
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.,..
దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్! ‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. హైదరాబాద్, జూలై....
తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు…..
*గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు. *10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు. *BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు. *గొర్రెల స్కీమ్లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో....
44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి….
Jul 30,2025, తెలంగాణ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో రవీంద్రనాధ్, మధుమోహన్,....
బీసీ రిజర్వేషన్ల కోసం కవిత 72 గంటల దీక్ష ….
బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5 వతేదీ నుంచి....
బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు: కేసీఆర్….
Jul 30, 2025, తెలంగాణ : బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగం గందరగోళంలో పడే అవకాశం ఉందని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవద్దని చెప్పారు.....
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటన చేసిన పోలీస్ కమిషనర్,.
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులను మంగళవారం సాయంత్రం స్వయంగా పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్....
ఆందోలు: ‘ఆగస్టు 1న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర……
Jul 30, 2025, ఆందోలులో ఎఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన....
మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల….
Jul 30,2025, తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ....
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కార్యాచరణ.. రంగంలోకి కేసీఆర్….
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్....
తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం…
ఖమ్మం: జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. అభివృద్ధి మాత్రం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో ఖమ్మం జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఖమ్మం....














