తెలంగాణ
ఎంపీ సొంత నిధులతో ఐదు గ్రామాలకు ఐమెక్స్ సోలార్ లైట్స్ మంజూరు….
ఐదు గ్రామాల ప్రజలు ఎంపీ రఘునందన్ రావుకి హర్షం వ్యక్తం. ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్ ,జులై 31 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు చెట్లా తిమ్మాయిపల్లి, రామంతపూర్,....
ఆర్మూర్లో మోసపు వ్యాపార షాప్ – తిరుమల ట్రేడర్స్ యజమాని పరారీ
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 31: ఆర్మూర్ పట్టణంలో “తిరుమల ట్రేడర్స్ (ఆర్డర్స్ సప్లయర్స్)” పేరుతో ఇటీవల ఓ షాప్ ప్రారంభించి ప్రజలను మోసగించిన సంఘటన వెలుగు చూసింది. ఈ షాప్ నిర్వాహకుడు....
రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం….
Jul 31, 2025, తెలంగాణ : రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణల అమలుకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా....
నేడు ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదిక….
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ....
సైబర్ వారియర్స్కు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ….
నిజామాబాద్, జూలై 30: డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం....
బేగంపేట్ – సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్….
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ది వే టు ఫ్రీడమ్” పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా....
గడ్డం పైపుల రాజరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి….
జక్రాన్ పల్లి మండలంలోని గడ్డం పైపుల రాజరెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన విగహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచి పనులు చేయడం అంటే ఇలాంటి వారి....
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్:
హైదరాబాద్: రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయని పోస్టులని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు,....
ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…..
ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క. అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి ఆదేశం. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ. సర్క్యులర్ 4779 రద్దు, గతంలో....
సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్, మహేష్గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ…
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ(బుధవారం జులై 30) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై....














