తెలంగాణ

ఆగస్టు 14న బీసీ గర్జన….

August 8, 2025

  – కరీంనగర్‌లో నిర్వహించాల్సిన బీసీ సభను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలు రావడమే దీనికి కారణం. హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత రాష్ట్ర సమితి....

పర్యాటక అభివృద్ధిపై కేంద్ర మంత్రి షేకావత్‌ను కలిసిన సీతక్క…

August 8, 2025

  మేడారం మాస్టర్ ప్లాన్‌కు ₹25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి. ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఢిల్లీలో కేంద్ర....

హైదారాబాద్ ని ముంచెత్తిన వర్షాలు….

August 8, 2025

  ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు. హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుండి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగర రహదారులన్నీ జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై....

రేపు సిట్ ముందుకు బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణ…

August 8, 2025

  హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్‌ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించిన విషయం....

బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది.. : రేవంత్ రెడ్డి.

August 8, 2025

  ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు అందరూ ఢిల్లీ వెళ్లీన సంగతి తెలిసిందే. నిన్న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా....

హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీలు ….

August 8, 2025

  Aug 08, 2025, తెలంగాణ : హైదరాబాద్‌లోని కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, SR నగర్‌, ఫిలింనగర్‌, బోరబండ, అబిడ్స్‌, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ,....

పోతీన్‌పల్లి బర్రె మహేష్ మృతి – మానవతా విలువలతో స్పందించిన మిత్రబృందం….

August 8, 2025

  తూప్రాన్, మెదక్, ఆగస్టు 8(A9 న్యూస్): మెదక్ జిల్లా చేగుంట మండలం పోతీన్‌పల్లి గ్రామానికి చెందిన బి. మహేష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అందరినీ కలచివేసింది.....

ఎన్నికలకు సిద్ధం కావాలి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ సూచన….

August 8, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని గురువారం జరిగినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ జన్మదిన వేడుకలకు హాజరు అయినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు,....

ఆర్మూర్ సబ్ కలెక్టర్‌ను కలిసిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ అనీఫ్ ….

August 7, 2025

  *వీడీసీ పెత్తానాలు, కుల బహిష్కరణలపై వివరణ. ఆర్మూర్, ఆగస్ట్ 7, 2025: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీ) పెత్తానాలు, సామాజిక వివక్ష, కుల బహిష్కరణలు జిల్లా....

కేంద్రమంత్రి మాట్లాడే మాటలేనా?.. మీకు ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం….

August 7, 2025

  కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీసీలపై మాట్లాడేమాటలు కరెక్ట్....

Previous Next