తెలంగాణ
నిజామాబాద్ జిల్లా సీనియర్ బేస్ బాల్ జట్ల ఎంపికలు…..
నిజామాబాద్ జిల్లా సీనియర్ బేస్ బాల్ జట్ల ఎంపికలు నిజామాబాద్ జిల్లా సీనియర్ బేస్ బాల్ జట్ల ఎంపికలు ఈ నెలలో కింది విధంగా నిర్వహించబడనున్నాయి: 🔹 సీనియర్ మహిళల జట్టు ఎంపిక....
ఆర్మూర్ శివారుల్లో చిరుత పులి కలకలం :
A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో చిరుత పులి కనిపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో భక్తులు చిరుతను చూశారనే సమాచారం వెలువడడంతో,....
స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బిసిల రిజర్వేషన్....
నేటి నుండి మూడు రోజులపాటు.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు….
హైదరాబాద్:ఆగస్టు 10. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర....
నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు – ఆంధ్రప్రదేశ్కు చెందిన నిందితులు కోర్టులో హాజరు….
Aug 10, 2025, మంచిర్యాల: నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయవర్ధన్, సింహాద్రి,....
వార్-2′ ప్రీ-రిలీజ్ వేడుక నేడు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు….
Aug 10, 2025, తెలంగాణ : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆగస్టు 10న హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి (కేవీబీఆర్) స్టేడియంలో జరగనుంది. ఆదివారం....
అటవీ భూమిలో గుడిసెలు నిర్మించిన 35 మంది గిరిజనులపై కేసు నమోదు….
సారాంశం: స్థలం: ఇంధన్ పల్లి అటవీ రేంజ్, జన్నారం మండలం, ఆసిఫాబాద్ జిల్లా ఘటన: కంపార్ట్మెంట్ నంబర్ 249లో 35 మంది గిరిజనులు గుడిసెలు నిర్మించారు ఆక్షేపణలు: అక్రమంగా అటవీ భూమిలో నివాసం.....
వాతావరణ శాఖ హెచ్చరిక ముఖ్యాంశాలు:..
వాతావరణ శాఖ హెచ్చరిక ముఖ్యాంశాలు: తేదీలు: ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 15 వరకు హైదరాబాద్లో: ఉదయం వేడి, సాయంత్రం కుండపోత వర్షం. వర్ష తీవ్రత: కుంభవృష్టి స్థాయిలో వర్షాల జిల్లాల వారీగా....
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘన వేడుకలు :
హైదరాబాద్, ఆగస్టు 9: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ నివాసం కోలాహలంగా మారింది. మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘసభ్యులు పెద్దఎత్తున హాజరై, సీఎం....
పండుగ పూట ఆర్టీసీ ఛార్జీలకు మోత.. ప్రయాణికుల ఆవేదన…
హైదరాబాద్, ఆగస్టు 9: పండుగ సీజన్ను ఆసరాగా చేసుకొని ఆర్టీసీ (RTC) టికెట్ ఛార్జీలను అనూహ్యంగా పెంచడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చికెన్ రేట్ల లాగే, RTC ఛార్జీలు కూడా....














