తెలంగాణ

తాసిల్దార్ జ్ఞాన జ్యోతికి వినతిపత్రం సిపిఎస్ రద్దు చేయాలి….  

August 23, 2025

  ఓ పి ఎస్ ను అమలు చేయాలి ఉపాధ్యాయులు డిమాండ్. ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు 23 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో, మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి కి CPS....

తహసీల్దార్ జ్ఞానజ్యోతికి వినతిపత్రం – CPS రద్దు, OPS అమలుకు ఉపాధ్యాయుల డిమాండ్:

August 23, 2025

  ఎ9 న్యూస్, మసాయిపేట – ఆగస్టు 23: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండలంలో, తహసీల్దార్ శ్రీమతి జ్ఞానజ్యోతి గారికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిలో, రాష్ట్రంలో అమలులో ఉన్న....

సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..  

August 23, 2025

  హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని ఆవేదన....

కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి ఇకలేరు – సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి మృతి:

August 23, 2025

  సురవరం సుధాకర్ రెడ్డి గారికి నివాళి. వామపక్ష ఉద్యమంలో అపూర్వ అధ్యాయం ముగిసింది. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అద్భుతమైన ప్రజా నాయకుడు, ఉద్యమ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు....

స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయానికి సిద్ధమైన టీపీసీసీ – రేపు గాంధీ భవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ…..

August 23, 2025

టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) రాజకీయ వ్యవహారాల కమిటీ మరియు అడ్వజరీ కమిటీ సంయుక్త సమావేశం కీలకమైన దశకు చేరుకుంది. దీన్ని గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు, మరియు సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్....

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి…

August 23, 2025

  16 గేట్లు ఎత్తివేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లా:ఆగస్టు 23: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు....

అమీర్‌నగర్‌లో పామాయిల్ సాగు కార్యక్రమం……

August 23, 2025

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్‌నగర్ గ్రామ పంచాయతీలో పామాయిల్ సాగు కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్, హెచ్ ఈ ఓ. సుధీర్, క్లస్టర్ ఆఫీసర్, నాగేష్ గౌడ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా....

మాసాయిపేట తహసిల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం 12 పోస్టులు మంజూరు….

August 23, 2025

  నర్సాపూర్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు –  పిఎసిఎస్ డైరెక్టర్  ఉదండపురం నర్సింలు స్పందన. మాసాయిపేట, ఆగస్టు 22 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట మండలంలో ఇటీవలే....

జోరుపూర్ పాఠశాల శిథిలావస్థలో…

August 23, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నందిపేట్ మండలంలోని జోరుపూర్ ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 25మంది విద్యార్థులు ఒక్క గదిలోనే ఇబ్బందులు....

ప్రతిభావంతులైన గురువులకు ఘన సన్మానం….

August 23, 2025

  ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండలంలో బుధవారం నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ (TLM) పోటీల్లో మిర్ధపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచి మూడు అవార్డులను....

Previous Next