నిజామాబాద్
ఆర్మూర్లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీల సమావేశం….
ఆర్మూర్, ఆగస్టు 30 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ MPDO కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్....
ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేడు నందిపేట్లోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన....
మోర్తాడ్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సాయన్నకు ఘన సన్మానం….
నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ : మోర్తాడ్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ప్రెస్క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన బి. సాయన్నను దళిత సంక్షేమ సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం, ఆలిండియా అంబేడ్కర్ యువజన....
గణపతి కి ప్రత్యేక పూజలు చేసిన బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దంపతులు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గాదె పల్లి గ్రామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం....
కామారెడ్డి – హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు….
NH-63పై నీటి నిల్వ వాహనాల మళ్లింపు. ఆగస్ట్ 29.2025, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి (NH-44)పై నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలకు అంతరాయం....
దేగాం – మిర్ధపల్లి మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ….
A9 న్యూస్ రూరల్ ప్రతినిధి ఆగస్ట్ ,29.2025: గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దేగాం నుండి మిర్ధపల్లి గ్రామానికి మధ్యలో వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలు అంతరాయం కలిగిన....
ఎప్పటి కప్పుడు సీతక్క టెలికాన్ఫరెన్స్ …..
భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు....
మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్....
చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….
జక్రాన్పల్లి, ఆగస్టు 28: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు....
కార్యాలయం నీటమునిగిన ఘటన… వాగు పక్కన నిర్మాణమే కారణమా…
*నీటమునిగిన కార్యాలయం – తప్పిద నిర్మాణంపై స్థానికుల ప్రశ్నలు.. *వాగు ఒడ్డున నిర్మాణం మూలమేనా భీమ్గల్ ప్రమాదం..? A9 న్యూస్ డెస్క్: భారీ వర్షాల కారణంగా కప్పల వాగు ఉధృతి పెరగడంతో భీమ్గల్ ఎక్సైజ్....
















