నిజామాబాద్
ఆర్మూర్ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జనాలు వైభవంగా ముగింపు…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. శోభాయమానంగా అలంకరించిన దుర్గాదేవి విగ్రహాలను భక్తులు నినాదాలు, డప్పు ధ్వనులు, డీజే సాంగ్స్, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు.....
తప్పిపోయిన మహిళ మరియు చిన్నారి
గమనిక: ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (వయసు: 36 సంవత్సరాలు) తన ఒక సంవత్సరం వయసున్న పాపతో కలిసి 2025 సెప్టెంబర్ 27, శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.....
అంకాపూర్లో డబుల్ బెడ్ రూమ్స్పై దుమారం….
ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో పంపిణీ చేసిన 92 డబుల్ బెడ్ రూమ్స్పై రాజకీయ దుమారం రేగింది. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెచ్చారా? లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం....
కల్లేడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…..
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. వివిధ అనారోగ్యాలతో....
న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రాసధ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి…….
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన మునిపల్లి....
ఇంటెన్షిప్ లో పాల్గొన్న జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు …..
ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు, ఈ....
వన్నెల్(కే)లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు…..
నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు....
డిచ్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 10 మందికి గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న....
కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..
*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం… *కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ....
పెన్షన్ల పెంపు కోసం డొంకేశ్వర్ MRO ఆఫీస్ ముట్టడి…..
డొంకేశ్వర్ : ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.....
















