నిజామాబాద్
తాళ్ల రాంపూర్లో జర్నలిస్టుపై దాడి – ప్రెస్ క్లబ్ల ఖండన…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్లు....
ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..
ఈరోజు ప్రజాపాల దినోత్సవం సందర్భంగా కలిగోట్ గ్రామంలో ప్రజా పాలన లో భాగంగ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి సెలబ్రేషన్ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ....
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ....
నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..
డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం: దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి....
మిర్ధపల్లి లో క్రీడదుస్తుల పంఫిణీ…
ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు.....
ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మాజీ ఉద్యోగి….
నందిపేట్, సెప్టెంబర్ 16, నందిపేట్ మండలం చింరాజ్పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు....
మండల స్థాయి క్రీడలకు స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు…..
జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులకి స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, మాజీ సర్పంచ్ బాల కిషన్ చంద్రకళ,కాటిపల్లి నర్సారెడ్డి, వాలీబాల్....
తాళ్ల రాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత – గౌడ కులస్తులు సంఘ భవనంలో ఆశ్రయం…..
ఎర్గట్ల సెప్టెంబర్ 15: తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు....
నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS ఆందోళన….
నందిపేట్, సెప్టెంబర్ 15: గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు VHPS–MRPS ఆధ్వర్యంలో నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు,....
ఖుద్వాన్పూర్లో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…..
నందిపేట్, సెప్టెంబర్ 15: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్న్న....















