తెలంగాణ
భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా….
వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడిన విషయం తెలిసిందే.....
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం….
హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్లో డ్రగ్స్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై....
తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం….
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు....
కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాం .– మావోయిస్టు నేత జగన్ ….
ఎ9 న్యూస్ డెస్క్, నవంబర్ 3 : కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. సోమవారం ఉదయం పత్రికలకు విడుదల....
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా న్యాయవాది సెయింట్ పాల్ బబ్లూ – ఆంప్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…..
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని మామిడిపల్లి శివారులో గల సెయింట్ పాల్ పాఠశాలలో సోమవారం రోజు ఆర్మూర్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి సభ్యుడిగా నియమితులైన న్యాయవాది సెయింట్....
పెట్రేగుతున్న విడిసి ఆగడాలు – ఆదివాసీ నేత రామచందర్ ఆవేదన….
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం....
*డాక్టర్ మధుశేఖర్ బర్తడేకు “బుద్ధ ధర్మ సారం” పుస్తకం భేటీ….
ఆర్మూర్. నవంబర్ 03, వైద్యం వ్యాపారమై మానవత్వమే మాయమైపోతున్న ఈ రోజుల్లో శారీరక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు చికిత్స చేస్తూ విలువలతో కూడిన ప్రజా వైద్యునిగా జన హృదయాలను గెల్చి నిరంతరం ప్రజాసేవలో సాగుతున్న....
బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య….
మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి చేసుకున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్కి చెందిన సందీప్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై....
రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు..
కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్… రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ....
పత్తి రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారు: కవిత….
ఆదిలాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో....















