తాజా వార్తలు
15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు – సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుడైన యాదగిరి ఆనందం…..
మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన మాజీ కారోబార్ పద్మశాలి యాదగిరికి అనారోగ్య సమస్యల కారణంగా గత 15 సంవత్సరాలుగా కుటుంబంతో పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల....
రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయండి….
నిజామాబాద్ జిల్లా ,ఆర్మూర్,24: జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో రేపు హైదరాబాద్ ప్రగతి భవన్ లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయభారతి బిఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆర్మూర్....
జక్రాన్ పల్లి మండలంలో CMRF చెక్కుల పంపిణి….
ఈ రోజు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశలమెరకు 162,000 చెక్కులు లబ్ది దారులకు చెక్కులను పంపిని చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో....
CM రిలీఫ్ ఫండ్ తో లబ్దిదారుల సంతోషం.
ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి MLA.భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 190,000, ఎనిమిది మందికి చెక్కులు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన....
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ …
జక్రాన్ పల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ : ఈ రోజు జక్రాన్ పల్లి మండలం చింతలూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశలమెరకు లబ్ది దారులకు cmrf చెక్కులను....
మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు….
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. రాబోతున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి మహిళలకు కానుక ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రభుత్వం తరఫున ఈసారి మహిళలకు....
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థత – వైద్యుల పర్యవేక్షణలో చికిత్స….
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శనివారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్....
బీసీ రిజర్వేషన్లపై మంత్రి స్థాయి కమిటీ ఏర్పాటు
బీసీ రిజర్వేషన్లపై మంత్రి స్థాయి కమిటీ ఏర్పాటు: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటైంది. కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,....
“రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆదాయపు పన్ను చట్టం-2025: 1961 చట్టానికి బదులు, ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి….”
దేశంలోని పన్ను చట్టాల రంగంలో ఒక ప్రధాన మార్పు. ఈ క్రింద అందించిన సమీక్షలో ఆదాయపు పన్ను చట్టం-2025 (Income-tax Act, 2025) గురించి ముఖ్యాంశాలు ఉన్నాయి: 📝 ఆదాయపు పన్ను చట్టం-2025 —....
అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు మెరుపు దాడులు…
కమిషనర్ ఆదేశాలతో నిజామాబాద్, ఆర్మూర్,బోధన్ డివిజన్లలో విస్తృత శోధనలు. నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ....
















