తాజా వార్తలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన….
హైదరాబాద్ :ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చర్యలు....
పర్యావరణానికి ఆదర్శంగా ‘కర్ర గణపతి’ ప్రతిష్ఠాపన – మంతిని గ్రామంలో వినూత్న ఆచరణ…..
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంతిని గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఒక వినూత్న మెట్టు వేసింది. తొలిసారిగా అక్కడ కర్రలతో తయారైన గణేశుడు – ‘కర్ర గణపతి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం....
దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరసవ్వ వ్యవసాయ పనులు చేస్తుండగా, అదే గ్రామంలో కూలీగా పనిచేస్తున్న జాదవ్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు.....
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సూచనలు…
*గ్రామాల్లో సురక్షితంగా ఇళ్లలోనే ఉండండి.. *చెరువుల వద్దకు వెళ్లొద్దని యువతకు హెచ్చరిక.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సూచనలు: భారీ వర్షాల కారణంగా రహదారులకు అంతరాయం కలిగితే వెంటనే....
హైదరాబాద్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు….
హైదరాబాద్:ఆగస్టు 27 హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. బుధవారం ఉదయం బడా గణనాథుడు కొలువు దీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో....
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు….
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇది ప్రధానంగా అక్రమ కట్టడాలు వల్ల నీటి ప్రవాహం సరిగ్గా జరగకపోవడం వల్ల జరిగిందని ప్రజలు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి....
రైతులు అధైర్యపడకండి – యూరియా కొరతకు ముగింపు తర్వలో….
“రైతులకు సరిపడా యూరియా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే” అంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ బీఎఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 🌾 యూరియా కొరతపై స్పందన: తెలంగాణలో యూరియా....
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో సాదాబైనామాల (గ్రామస్థాయిలో రాసేసిన ఒప్పంద భూమి కొనుగోలులు) క్రమబద్ధీకరణకు ఇక మళ్ళీ దారి సుగమం అయింది. 💼 వివరాలు: 2020 అక్టోబరు 10న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా,....
హైదరాబాద్ – డ్రగ్స్ పట్టివేత…
💥 మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు: బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 🔹....
జ్వరాల సీజన్ వచ్చేసింది.. జర భద్రం..!!
హైదరాబాద్ : శీతాకాలం రాక ముందే హైదరాబాద్ నగరంలో సీజనల్ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. వర్షాలు వచ్చి, తగ్గిన తర్వాత ఉన్న పొడి వాతావరణంలో పలు రకాల వైరస్లు పెరిగి అనేక జ్వరాలకు దారితీస్తున్నాయి.....
















