హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల నిధులు విడుదల….
హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం (ఎస్ఎన్ పీ) కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం.....
తెలంగాణ బంద్..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
హైదరాబాద్: వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు....
హైదరాబాద్లో షాకింగ్ ఘటన: అద్దె ఇంటి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా కలకలం….
హైదరాబాద్ నగరంలోని మధురానగర్లో ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా వ్యవహారం కలకలం రేపింది. జవహర్నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన ఇంటిని అద్దెకు ఇచ్చిన తర్వాత గోప్యంగా కెమెరాలు అమర్చిన....
బ్యాంకులో ఎక్కువ డబ్బులు వేస్తున్నారా?.. ఆ పరిమితి దాటితే చిక్కులే.. ఐటీ నోటీసులు రావచ్చు…..
*సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం. *అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు. *ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక. *మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో....
సాయుధ పోరాట విరమణ ప్రకటించిన మావోయిస్టు లకు స్వాగతం…..
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ : మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ తో పాటుగా 61 మంది అక్టోబర్ 15 న సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తదుపరి నేడు మావోయిస్టు పార్టీ....
పీఎం కిసాన్ నిధుల్లో గందరగోళం: భార్యభర్తలిద్దరికీ డబ్బులు, మృతుల ఖాతాలకు జమ….
31 లక్షల అనుమానాస్పద ఖాతాలు గుర్తించిన కేంద్రం – రాష్ర్టాలకు తక్షణమే తనిఖీల ఆదేశం. దేశంలోని అర్హ రైతులకు కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అమలులో భారీ....
అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా 2025, అక్టోబర్ 14న బీసీ సంఘాలు తెలంగాణ....
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి…..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మావోయిస్టుల ప్రకటన. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో గడ్ చిరోలీ మహారాష్ట్ర , అధికార ప్రతినిధి కే. శ్రీనివాస్విడుదల చేసిన ప్రకటన....
సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్..
*59 మంది నిందితుల అరెస్ట్. సినిమాల పైరసీ గ్యాంగ్ పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ఆపరేషన్ల ద్వారా 8 రాష్ట్రాల్లోని 59 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ....
మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ….
మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు: కుంకటి వెంకటి, మొగిలిచెర్ల వెంకటరాజు తోడెం గంగ. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వారు రాష్ట్ర కమిటీ....















