మెదక్
తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట…..
చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 17: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్....
వడ్ల సాయిప్రసాద్కి వాటర్ బెడ్ అందజేసిన సానిక్షా ఫౌండేషన్ & సారా సెవెన్ రేస్ ఫౌండేషన్.
A9 న్యూస్ ప్రతినిధి చిన్న శంకరంపేట్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిప్రసాద్ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,....
పెన్షన్ పెంపు పై తాసిల్దార్ కార్యాలయం ముట్టడి…
మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 15: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం చిన్న శంకరంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం దివ్యాంగులు, వృద్యాప, వితంతు,....
పెండింగ్ సమస్యలపై ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం….
*మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం. *మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ. 🗓️ సెప్టెంబర్ 14 | మాసాయిపేట | ఎ9 న్యూస్: మెదక్ ఎంపీ మాధవనేని....
మాసాయిపేట లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం…..
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో గ్రీన్ హౌస్ పార్క్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పుటం....
పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి….
మాసాయిపేటలో ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం. ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 14: మాసాయిపేట మండల అభివృద్ధి కోసం ఎదురవుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, మెదక్ పార్లమెంట్ సభ్యులు....
బిజెపి సేవా పక్షం మండల స్థాయి సమావేశం
A9 న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు....
చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే
*చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే… *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి…. A9 న్యూస్ చేగుంట: మెదక్ జిల్లా చెగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం....
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శ….
ఎ9 న్యూస్, మాసాయిపేట ,సెప్టెంబర్12 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల మాసాయిపేట గ్రామంలో మరణించిన కుక్కదువ్వు అంజయ్య, శేషుని బాలమణి, శివంపేట పోచమ్మ మృతుల కుటుంబ సభ్యులను....
యూరియా కొరతతో రైతుల తిప్పలు – సరఫరా పెంచాలని విజ్ఞప్తి…..
ఎ9 న్యూస్, చిన్న శంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 12 చిన్న శంకరంపేట మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారకముందే స్థానిక సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, చాలా....















