మెదక్
12,78,000 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఆవుల రాజిరెడ్డి….
ఎ9 న్యూస్ ,నర్సాపూర్, సెప్టెంబర్ 20: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ క్యాంప్ కార్యాల యంలో నర్సాపూర్, ఎల్దుర్తి మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF)....
దివంగత చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.,….
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి గారు, దివంగత మాజీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా, వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తి — బతుకమ్మ సంబరాలు…..
ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యెల్దుర్తి యందు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ సంబరంగా నిర్వహించబడింది. పాఠశాల ఆవరణం ఆడపడుచుల ఉత్సాహంతో, పూల సౌరభంతో కళకళలాడింది.....
మాసాయిపేట లో ఏ సమస్య లేదు అంత క్లియర్ ఎమ్మెల్యేకు రిపోర్ట్….
కట్టుకున్న బేస్మెంట్ ఎస్సీ మాదిగ నారాయణది కూలగొట్టు అన్నది అని ఎమ్మెల్యే ముందు బాధతో తెలిపాడు. కార్యదర్శి రమణామ రెడ్డి. ఎ9 న్యూస్ మాసాయిపేట సెప్టెంబర్ 19 మెదక్ జిల్లా డివిజన్ పరిధిలోని....
బొల్లారం ప్రధాన రహదారి ముంపు నుండి విముక్తి కల్పించండి : ఆనంద్ కృష్ణారెడ్డి వినతి…..
గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి ముంపుకు గురై ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షుడు కేజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.....
నర్సాపూర్ నియోజకవర్గ గర్భిణీ స్త్రీలకు “మాతృదేవోభవ” కానుక….
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. హత్నుర మండలంలోని దౌల్తాబాద్, దౌలాపూర్, కాసాల, దేవులపల్లి గ్రామాలలో తొలి విడతగా 2,000....
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం…..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన – ఆవుల రాజిరెడ్డి గారు…
నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి గారు ముఖ్యమంత్రికి పలు....
5.8 కిలోల మాదక ద్రవ్య రవాణా – ఇద్దరు యువకుల అరెస్ట్, లారీ స్వాధీనం…
మాసాయిపేట, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు పాపిస్టా పౌడరు రవాణా చేస్తూ పోలీసులకి అడ్డంగా చిక్కారు. నమ్మదగిన సమాచారం మేరకు, మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా....
సిద్దిపేటలో ఘనంగా సమీమ్ రిసెప్షన్ వేడుక…..
సిద్దిపేట ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తొగుట మండలం, వేములఘాట్కు చెందిన హయతుద్దీన్ కుమారుడు సమీమ్ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య....
















